Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీపురు మళ్లీ ఊడ్చేసింది, ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కి సీఎం పగ్గాలు

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:12 IST)
దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. అసలు కేజ్రీవాల్ పార్టీ వైపుకి ప్రజలు ఎందుకు మొగ్గుచూపారనేది చూస్తే ఇవే బయటకు కనబడుతున్నాయి.
 
1. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
2. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
3. ప్రతి నెలా ఉచితంగా 20 వేల లీటర్ల నీటి సరఫరా.
4. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు.
5. కేజ్రీవాల్‌ను ఢీకొట్టే నేత భాజపా-కాంగ్రెస్ పార్టీలో నిల్.
6. భాజపా సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments