Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీపురు మళ్లీ ఊడ్చేసింది, ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కి సీఎం పగ్గాలు

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:12 IST)
దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. అసలు కేజ్రీవాల్ పార్టీ వైపుకి ప్రజలు ఎందుకు మొగ్గుచూపారనేది చూస్తే ఇవే బయటకు కనబడుతున్నాయి.
 
1. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
2. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
3. ప్రతి నెలా ఉచితంగా 20 వేల లీటర్ల నీటి సరఫరా.
4. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు.
5. కేజ్రీవాల్‌ను ఢీకొట్టే నేత భాజపా-కాంగ్రెస్ పార్టీలో నిల్.
6. భాజపా సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments