Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకుప్పంలో అర్థరాత్రి భూమి బద్ధలవుతున్నట్లు శబ్దం: పరుగులు తీసిన జనం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (11:23 IST)
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో భూమి నుంచి వస్తున్న వింత శబ్దాలు మళ్లీ భయపెట్టాయి. అంతా గాఢ నిద్రలో వున్న సమయంలో భూమి బద్ధలవుతున్నట్లు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భీతిల్లిపోయారు. దిక్కూదెస తెలియకుండా ఎటుబడితే అటు పరుగులు తీసారు.

 
ఇదంతా రామకుప్పం మండలం పరిధిలోని చిన్నగరిగేపల్లి, గడ్డూరు, ఎస్.గొల్లపల్లి, గొరివిమాకుల పల్లిలో చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో తరచూ భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వారు చెపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెపుతున్నారు.

 
దీనంతటికీ కారణం తమ మండలానికి సమీపంలో పెద్దఎత్తున మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడమేనని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణల నేపధ్యంలో అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments