Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ఇఫ్తార్ విందు - రైల్వే శాఖపై ప్రశంసల వర్షం

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:03 IST)
ముస్లిం సోదరులు పవిత్ర పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ ఉపవాసం ఉంటారు. అలాగే, ముస్లిం సోదరుల కోసం అనేక సంస్థలు, ప్రభుత్వాలు ఇఫ్తార్ విందులను ఇస్తుంటాయి. అయితే, ఇపుడు ఈ తరహా ఇఫ్తార్ విందును రైల్వే శాఖ కూడా ఏర్పాటు చేసింది. దీంతో రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురుస్తుంది. 
 
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లై రైల్వే శాఖ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణించే ముస్లిం ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా భోజనం అందజేసింది. ఈ మీల్స్‌ను ఓ ముస్లిం సోదరుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన యూజర్లు రైల్వే శాఖపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
షా నవాజ్ అక్తర్ అనే వ్యక్తి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ఇటీవల ప్రయాణించారు. ఆయనకు టీ కావాలని, కానీ ఉపవాసం కావడం వల్ల కొంచెం ఆలస్యంగా తీసుకు రమ్మని ప్యాంట్రీ సిబ్బందికి విన్నవించారు. కానీ, ప్యాంట్రీ సిబ్బంది మాత్రం ఇఫ్తార్ విందు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారని చెప్పారు. దీంతో తెగ ఆనందపడిపోయిన అక్తర్ ఆ విషయాన్ని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments