Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manasa Varanasi ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020లో తెలంగాణకు చెందిన మనసా వారణాసి కిరీటం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:30 IST)
విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా బుధవారం రాత్రి తెలంగాణకు చెందిన మనసా వారణాసి విజేతగా నిలిచింది. హర్యానాకు చెందిన మణికా షియోకాండ్‌ను విఎల్‌సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ప్రకటించగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మన్య సింగ్ విఎల్‌సిసి ఫెమినాగా పట్టాభిషేకం చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Femina Miss India (@missindiaorg)

జ్యూరీ ప్యానెల్‌లో నటులు నేహా ధూపియా, చిత్రంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫాల్గుని మరియు షేన్ పీకాక్ ఉన్నారు. పోటీ ప్రారంభ రౌండ్‌కి మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments