Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల పరంపర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పరిస్థితి గురించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వివరించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు సంబంధించి గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తమ్మీద టీఎస్ ఆర్టీసి దెబ్బతో కేసీఆర్ సర్కారుకి షాక్ తప్పేట్లు లేదు. ఉద్యోగులకు- ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరకపోవడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments