Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్నల్ సంతోష్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శ్రీ సరస్వతి శిశుమందిర్ లక్షేట్టిపేట ఉపాధ్యాయులు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (17:06 IST)
కల్నల్ సంతోష్ మరణానికి నివాళులు అర్పించిన తొలి గురువు శ్రీసరస్వతి శిశుమందిర్ ఉపాధ్యాయులు రాహుల రామన్న. సంతోష్‌కు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం దక్కినందుకు గురువుగా గర్విస్తున్నానంటూ ఆనాటి జ్ఞాపకాలను‌ గుర్తు చేసుకున్నారు రాహుల రామన్న.
 
లక్షేట్టిపేట శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నాలుగవ తరగతి వరకు విద్యనభ్యసించాడని గుర్తు చేసుకున్నారు సరస్వతి విద్యాలయం ఉపాధ్యాయులు. కల్నల్ సంతోష్ కుటుంబసభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియజేసింది లక్షేట్టిపేట శ్రీ సరస్వతి విద్యాలయ పూర్వ విద్యార్థి పరిషత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments