Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్నల్ సంతోష్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శ్రీ సరస్వతి శిశుమందిర్ లక్షేట్టిపేట ఉపాధ్యాయులు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (17:06 IST)
కల్నల్ సంతోష్ మరణానికి నివాళులు అర్పించిన తొలి గురువు శ్రీసరస్వతి శిశుమందిర్ ఉపాధ్యాయులు రాహుల రామన్న. సంతోష్‌కు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం దక్కినందుకు గురువుగా గర్విస్తున్నానంటూ ఆనాటి జ్ఞాపకాలను‌ గుర్తు చేసుకున్నారు రాహుల రామన్న.
 
లక్షేట్టిపేట శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నాలుగవ తరగతి వరకు విద్యనభ్యసించాడని గుర్తు చేసుకున్నారు సరస్వతి విద్యాలయం ఉపాధ్యాయులు. కల్నల్ సంతోష్ కుటుంబసభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియజేసింది లక్షేట్టిపేట శ్రీ సరస్వతి విద్యాలయ పూర్వ విద్యార్థి పరిషత్.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments