Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (11:53 IST)
పండుగలు, పర్వదినాలు వస్తే పుణ్యక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చేస్తుంటారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు సూటింగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
 
''ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు వస్తే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. తిరుమల, భద్రాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా భారీ సంఖ్యలో భక్తులు బారులుతీరి కనిపిస్తారు. ఆరోజు స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట. అన్ని పాపాలు చేసి వెళ్తారా స్వామి వారి కటాక్షానికీ.. ముక్కోటి అయ్యాక 3 రోజులకు వెళితే విష్ణుమూర్తి ఏమైనా ఆగ్రహంగా వుంటారా... కరుణించరా.
 
ఒక్కసారిగా పెద్దసంఖ్యలో భక్తులు వెళితే తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఎలా వుంటాయి. ఎందుకు ఆరోజే వెళ్లాలని పరుగులు తీస్తారు? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ర్పవర్తన కలిగి వుంటే నీకు నువ్వే ఓ క్షేత్రం నీకు నువ్వే ఓ తీర్థం" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments