ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (11:53 IST)
పండుగలు, పర్వదినాలు వస్తే పుణ్యక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చేస్తుంటారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు సూటింగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
 
''ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు వస్తే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. తిరుమల, భద్రాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా భారీ సంఖ్యలో భక్తులు బారులుతీరి కనిపిస్తారు. ఆరోజు స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట. అన్ని పాపాలు చేసి వెళ్తారా స్వామి వారి కటాక్షానికీ.. ముక్కోటి అయ్యాక 3 రోజులకు వెళితే విష్ణుమూర్తి ఏమైనా ఆగ్రహంగా వుంటారా... కరుణించరా.
 
ఒక్కసారిగా పెద్దసంఖ్యలో భక్తులు వెళితే తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఎలా వుంటాయి. ఎందుకు ఆరోజే వెళ్లాలని పరుగులు తీస్తారు? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ర్పవర్తన కలిగి వుంటే నీకు నువ్వే ఓ క్షేత్రం నీకు నువ్వే ఓ తీర్థం" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments