Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (11:53 IST)
పండుగలు, పర్వదినాలు వస్తే పుణ్యక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చేస్తుంటారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు సూటింగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
 
''ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు వస్తే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. తిరుమల, భద్రాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా భారీ సంఖ్యలో భక్తులు బారులుతీరి కనిపిస్తారు. ఆరోజు స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట. అన్ని పాపాలు చేసి వెళ్తారా స్వామి వారి కటాక్షానికీ.. ముక్కోటి అయ్యాక 3 రోజులకు వెళితే విష్ణుమూర్తి ఏమైనా ఆగ్రహంగా వుంటారా... కరుణించరా.
 
ఒక్కసారిగా పెద్దసంఖ్యలో భక్తులు వెళితే తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఎలా వుంటాయి. ఎందుకు ఆరోజే వెళ్లాలని పరుగులు తీస్తారు? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ర్పవర్తన కలిగి వుంటే నీకు నువ్వే ఓ క్షేత్రం నీకు నువ్వే ఓ తీర్థం" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments