Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... మహేష్ 'మహర్షి' చిత్రాన్ని మా థియేటర్లలో వేయడంలేదు... ఎందుకని?

Webdunia
సోమవారం, 6 మే 2019 (16:25 IST)
అసలే మే నెల సెంటిమెంటుతో ప్రిన్స్ మహేష్ బాబు భయపడిపోతుంటే ఓ ప్రముఖ థియేటర్ యాజమాన్యం మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని మే 9న వేయడంలేదంటూ తెలిపి షాక్ ఇచ్చింది. చెన్నైకు చెందిన జి.కె సినిమాస్ ఎమ్.డి రూబన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం కొరవడిందనీ, సరైన పద్ధతిలో వారు తమను సంప్రదించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
 
కాగా చెన్నైలో వేకువ జామున 5 గంటలకే మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలవుతుంది. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం తమిళనాడులో ఇలా విడుదలవడం విశేషం. ఐతే ప్రముఖ థియేటర్లలో చిత్రం ప్రదర్శించకపోతే నిర్మాతలకు నష్టమే మరి. మరోవైపు అభిమానులకు కూడా ఇది నిరాశపరిచే విషయమే. మరి నిర్మాతలు ఏమయినా దీనిపై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments