Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రలో ఎన్నికల సంఘం-రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాటపై నిలబడితే... ద్యావుడా...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:02 IST)
శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది తెలిసిందే. నిన్నటి మిత్రులు రేపటికి శత్రువులు కావొచ్చు. నిన్నటి శత్రువులు రేపటికి మిత్రులు కావచ్చు. అలాంటిదే ఆంధ్రాలో జరుగుతోంది.
 
నిన్నటివరకు ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నేడు మాత్రం ఒకే మాటపై నిలబడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టులో దాఖలపై వ్యాజ్యంలో రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం ఒకే మాటపై నిలబడి ప్రత్యర్థి వ్యాజ్యం చెల్లదంటూ వాదనలు వినిపించాయి.
 
నిన్నటివరకు ప్రత్యర్థులుగా వాదించుకున్న ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వినీ కుమార్‌లు నేడు ఒకటిగా నిలబడి వాదిస్తుంటే ప్రత్యర్థుల గొంతులు మూగబోయాయట. న్యాయమూర్తులే అవాక్కయ్యారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments