Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబోకు మనిషి చర్మం - 1.5 మిమీ మందంతో...

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (13:37 IST)
శాస్త్రవేత్తలు అచ్చం మనిషిని పోలిన రోబోలను సృష్టించారు. అయితే, వాటికి సిలికాన్ రబ్బరు పొరను జోడించి కొంతవకు సహజ రూపాన్ని తీసుకొస్తున్నారు. రబ్బరుకు మనిషి చర్మం ఆకృతి ఎలా వస్తుందా అనే అంశంపై పరిశోధనలు చేశారు. అలాగని యూనివర్శిటీలో ఆఫ్ టోక్యోలో పరిశోధకులు నిరాశపడలేదు. రోబోల ఉపరితలం మీద మనిషి చర్మాన్ని పుట్టించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 
 
ప్లాస్టిక్ రోబో వేలుకు మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయాయి. మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. అనంతరం దీనికి కెరటినోసైట్లలోనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదలుతున్నపుడు చెక్కు చెదరలేదు. 
 
పైగా ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం కావడం విశేషం. అయితే, రక్తనాళాలు లేకపోవడంతో వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోతోంది. ఇది తేమగా ఉండటానికి భవిష్యతులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పైగా అచ్చం మనిషి చర్మం పోలినట్టుగానే మరింత అందంగా కనిపించేలా చెమట గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లలోనూ జోడించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments