Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన సమంత..?

నిజ జీవితం ఆధారంగా కొన్ని సినిమాలను తెరకెక్కించడం. కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొంది నిజజీవితంలో అదే తరహాలో కొన్ని పనులు చేయడం వంటివి సమాజంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అంతిమ తీర్పు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తాను పరిటాల రవిని హత్య చేశానని మొద్

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:42 IST)
నిజ జీవితం ఆధారంగా కొన్ని సినిమాలను తెరకెక్కించడం. కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొంది నిజజీవితంలో అదే తరహాలో కొన్ని పనులు  చేయడం వంటివి సమాజంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అంతిమ తీర్పు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తాను పరిటాల రవిని హత్య చేశానని మొద్దు శ్రీను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా సిని ఫక్కీలో దొంగతనాలు, హత్యలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కూడా అదే కోవకు చెందుతుంది. 
 
ఆ కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు దృశ్యం సినిమా తరహాలో ఆ కేసు నుంచి బయటకు రావాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే ఆ ప్లాన్ విఫలం కావడంతో చివరకు మారుతీరావుతో పాటు మిగిలిన నిందితులు కటకటాల పాలయ్యారు. ప్రణయ్‌ను హత్య చేసిన మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అమృతకు జరిగిన అన్యాయంపై సమంత కూడా గళమెత్తారు. అమృత కోరినట్లుగా ఆమె తండ్రిని కఠినంగా శిక్షించాలని, అలాగే నిందితులను వదిలిపెట్టకూడదని సమంత ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అవసరమైతే అమృతకు అండగా నిలబడి మహిళా సంఘాలను కలుపుకుని వెళ్ళేందుకు సిద్థమంటోంది సమంత. సమంత తీసుకున్న నిర్ణయంపై అక్కినేని కుటుంబంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments