తమిళనాడు కాబోయే సీఎం రజనీకాంతే.. పార్టీల్లో వణుకు.. సయోధ్యకు బీజేపీ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని స

Webdunia
ఆదివారం, 13 మే 2018 (16:31 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కాబోతున్నారని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీకి 150 స్థానాలు దక్కుతాయని సర్వే నివేదికను ప్రచురించడం సంచలనం రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని సర్వే తేల్చేసింది. 
 
అంతేగాకుండా తమిళనాడుకు రజనీకాంతే సీఎం కావడం తథ్యమని సర్వే ద్వారా వెల్లడి అయ్యింది. దీంతో తమిళ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కథనంపై అధికార అన్నాడీఎంకేలో ఇప్పటికే విపరీతమైన చర్చ నడుస్తున్నట్లు సమాచారం. 
 
రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించి.. చాలారోజులైనా.. ఇప్పటిదాకా పార్టీ పేరు, విధానాలను సూపర్ స్టార్ వెల్లడించలేదు. అయితే రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సినిమా విడుదలైన తర్వాత రజనీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారిస్తారని ఓ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని సమాచారం. మరోవైపు రజనీకాంత్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments