Webdunia - Bharat's app for daily news and videos

Install App

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 7 జులై 2025 (12:07 IST)
Boy on railway track
రీల్స్ పిచ్చి పెద్దా చిన్నా లేకుండా అందరికీ బాగా ముదిరిపోయింది. రీల్స్ కోసం సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ బాలుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ బాలుడు రైలు వస్తుండగా ట్రాక్‌పై పడుకున్నాడు. 
 
ట్రైన్ వెళ్లిపోయేవరకూ ట్రాక్‌పై అతడు అలానే పడుకున్నాడు. అతని సాహసాన్ని అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో చూసిన బౌద్ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ సంఘటన పురునాపాణి రైల్వే స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఇటీవలే రైలు సేవలను ప్రవేశపెట్టారు. పోలీసులతో పాటు నెటిజన్లు కూడా ఈ భద్రతా ఉల్లంఘన ఘటనను ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments