Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మెట్లపై జర్నీ.. నటి రంజనా అడిగిందని.. అరెస్ట్.. నెటిజన్ల ఏమంటున్నారంటే?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (17:38 IST)
Ranjana
తమిళనాట బీజెపీ సభ్యురాలు, న్యాయవాది, నటి రంజనా వివాదం చిక్కుకుంది. చెన్నైలోని కెరుగంబాక్కం ప్రాంతంలో తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సు మెట్లపై వేలాడుతూ కొంత విద్యార్థులు వెళుతుండటం చూసిన ఆమె.. వెంటనే తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసి బస్సును ఆపారు. ఆపై ఫుడ్ బోర్డుపై వున్న విద్యార్థులను మందలించారు. 
 
మెట్లపై వేలాడుతున్న విద్యార్థులపై కోపంగా దాడిచేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో కూడా గొడవ పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు నెటిజన్లు. కాగా, నటి రంజనాపై ఆ బస్సు డ్రైవర్ శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా రంజనా ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె చేసింది కరెక్టే అయినా.. చెప్పిన విధానం తప్పని మండిపడుతున్నారు. ఆమె ఫుట్ బోర్డుపై వెళ్తున్న విద్యార్థుల కోసమే ఇదంతా చేశారని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments