Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌ల్ల‌టి దుస్తుల్లో జ‌న‌సేనాని, కోవిడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (11:55 IST)
చానాళ్ళ‌కు మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యానికి చేరిన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్,  కోవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ, త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. నల్ల డ్రెస్‌తో ఆయ‌న త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించారు.

కరోనా మొద‌టి, రెండో వేవ్‌ల‌ సమయంలో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి కరోనా సమయంలో జన సైనికులు అండగా ఉన్నారని త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా కోవిడ్ బాధితుల‌కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. 
ప్రజల ఆదరణ అభిమానం తోనే నేను ఇలా ఉన్నాను... ప్రజల ఆదరణ ఉంటేనే రాజకీయ నాయకులు రాజకీయాల్లో మరింతగా రాణిస్తారు...అని ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జ‌నసేన‌ అధినేత పవన్ కళ్యాణ్...  రోడ్డు మార్గంలో మంగళగిరి జనసేన పార్టీకి చేరుకొన్నారు. తొలుత త‌న పార్టీ రాజకీయ నేతల సమావేశంలో పాల్గొంటున్నారు. కోవిడ్ వైరస్ సోకి మరణించిన వారికి నివాళులర్పిస్తూ, భావోద్వేగంగా ప్ర‌సంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments