Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్ భద్రతా దళాలు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (12:10 IST)
ఒకవైపు చైనా దొంగదెబ్బ తీసి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంటే మరోవైపు పాకిస్తాన్ తన నక్కజిత్తులను మరోసారి బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు రహస్య డ్రోన్‌ను పంపి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన భారత భద్రతా బలగాలు కూల్చేసాయి
కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను భద్రతా దళాలు పసిగట్టాయి. వెంటనే బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున ఈ డ్రోన్‌ను కూల్చేశాయి. ఈ డ్రోన్ ను పరిశీలించగా ఇందులో తుపాకులు కూడా వున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి వుంది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments