Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య నాయుడు, చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు

ఐవీఆర్
గురువారం, 25 జనవరి 2024 (23:49 IST)
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2024ను ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేషమైన సేవలు అందించేవారికి ఈ అవార్డులతో కేంద్రం సత్కరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు దక్కాయి. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు), మెగాస్టార్ చిరంజీవి(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలి(కళారంగం), పద్మ సుబ్రహ్మణ్యం(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ దక్కగా, బీహార్ నుంచి బిందేశ్వర్ పాఠక్(సామాజిక సేవ)కు పద్మవిభూషణ్ దక్కింది. 
 
అలాగే 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగువారిలో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పలు వున్నారు. అత్యున్నత పురస్కారం భారతరత్నను బీహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(మరణానంతరం) ఇటీవల ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments