Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య నాయుడు, చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు

ఐవీఆర్
గురువారం, 25 జనవరి 2024 (23:49 IST)
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2024ను ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేషమైన సేవలు అందించేవారికి ఈ అవార్డులతో కేంద్రం సత్కరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు దక్కాయి. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు), మెగాస్టార్ చిరంజీవి(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలి(కళారంగం), పద్మ సుబ్రహ్మణ్యం(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ దక్కగా, బీహార్ నుంచి బిందేశ్వర్ పాఠక్(సామాజిక సేవ)కు పద్మవిభూషణ్ దక్కింది. 
 
అలాగే 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగువారిలో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పలు వున్నారు. అత్యున్నత పురస్కారం భారతరత్నను బీహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(మరణానంతరం) ఇటీవల ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments