Webdunia - Bharat's app for daily news and videos

Install App

Operation Arikomban: 3 రోజులైనా చిక్కకుండా చుక్కలు చూపిస్తోంది..

Webdunia
సోమవారం, 29 మే 2023 (12:44 IST)
Arikomban

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. అరికొంబన్‌ గత 5 ఏళ్లలో 18 మందిని చంపింది. 
 
ఇంకా చాలా వ్యవసాయ భూమిని నాశనం చేసింది. గత నెలలో అరికొంబన్‌ను పట్టుకున్న కేరళ అటవీ శాఖ దానిని తేక్కడి సమీపంలోని మేధకానం అడవుల్లో వదిలిపెట్టింది. అక్కడి నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ తేని జిల్లా కంబం ప్రాంతంలోకి ప్రవేశించింది. 
 
ఈ అరికొంబన్‌ను అడవిలోకి తరిమికొట్టేందుకు అటవీశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం అరికొంబన్‌ను అడవిలోకి పంపేందుకు మావటిలు, 150 మంది ఫారెస్ట్ గార్డు బృందం రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వుండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments