100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఐవీఆర్
బుధవారం, 30 జులై 2025 (12:24 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే... 100 మంది అమ్మాయిలలో ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే పవిత్రంగా వున్నారు.
 
ఎందుకంటే ఈరోజుల్లో ఓ అబ్బాయి నలుగురు అమ్మాయిలను కలుస్తున్నాడు. అలాంటివాడు మంచి భర్త ఎలా అవుతాడు? అలాగే నలుగురు అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments