Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీబిడ్డను మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో తరలించినందుకు మంగోలియా ప్రధాని రాజీనామా

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:23 IST)
మంగోలియా దేశంలో కోవిడ్ సోకిన ఓ నిండు గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను, ఆ నవజాత శిశువును కరోనా ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే బిడ్డతో సహా ఆమెను చికిత్సకు తరలించిన విధానంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో కేవలం పైజామా ధరించి ఉన్న సమయంలో అలా తరలించడాన్ని నిరసిస్తూ వేలాది మంది రాజధాని ఉలాన్‌బాతర్‌‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంగోలియా ప్రధాన మంత్రి ఖురేల్‌సుఖ్ ఉఖ్నా రాజీనామా చేశారు.
ఆసుపత్రి చీఫ్ కూడా నిష్క్రమించారు. రష్యా, చైనా సరిహద్దుల్లో మంగోలియా దేశం ఉంది. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో భాగమైన మంగోలియాలో సగానికి పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల జనాభా ఐదు శాతం కన్నా తక్కువ.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments