Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు టేస్టే వేరు... మెచ్చుకున్న మెగాస్టార్... ఎందుకు?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:29 IST)
మహేష్ బాబు తాజాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో గచ్చిబౌలి ప్రాంతంలో ఎఎమ్‌బి సినిమా మల్టీప్లెక్స్‌ను కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుండి సినీరంగ ప్రముఖులు ఇందులో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉన్న అత్యాధునిక సౌలభ్యాలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిరంజీవి, సమంత, బాలయ్య మొదలైన సినీ ప్రముఖులు ఈ థియేటర్లను సందర్శిస్తున్నారు.
 
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ బాలయ్యతో కలిసి ఇందులో వీక్షించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ మా సినిమా చాలా థియేటర్లలో మేము అనుకున్నంత క్లారిటీగా రాలేదు, కానీ ఇక్కడ మాత్రం సౌండ్, క్లారిటీ అంతా చాలా బాగుందని చెప్పారు. ఇక మెగాస్టార్ తన బావమరిదితో కలిసి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాను చూసారు. 
 
ఇలా ఎంతోమంది ప్రముఖులు అత్యాధునిక హంగులతో నిర్మించబడిన ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలకు డబుల్ ధమాకా. సినిమాలకు సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, సెలబ్రిటీలను చూసే ఛాన్సూ కొట్టేయచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

రాజమౌళి సినిమాలకు పనిచేసేలా ఎదిగిన కుశేందర్ రమేష్ రెడ్డి

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments