Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు టేస్టే వేరు... మెచ్చుకున్న మెగాస్టార్... ఎందుకు?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:29 IST)
మహేష్ బాబు తాజాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో గచ్చిబౌలి ప్రాంతంలో ఎఎమ్‌బి సినిమా మల్టీప్లెక్స్‌ను కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుండి సినీరంగ ప్రముఖులు ఇందులో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉన్న అత్యాధునిక సౌలభ్యాలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిరంజీవి, సమంత, బాలయ్య మొదలైన సినీ ప్రముఖులు ఈ థియేటర్లను సందర్శిస్తున్నారు.
 
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ బాలయ్యతో కలిసి ఇందులో వీక్షించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ మా సినిమా చాలా థియేటర్లలో మేము అనుకున్నంత క్లారిటీగా రాలేదు, కానీ ఇక్కడ మాత్రం సౌండ్, క్లారిటీ అంతా చాలా బాగుందని చెప్పారు. ఇక మెగాస్టార్ తన బావమరిదితో కలిసి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాను చూసారు. 
 
ఇలా ఎంతోమంది ప్రముఖులు అత్యాధునిక హంగులతో నిర్మించబడిన ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలకు డబుల్ ధమాకా. సినిమాలకు సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, సెలబ్రిటీలను చూసే ఛాన్సూ కొట్టేయచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments