Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మీడియా ప్రతినిధి రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: వేణు స్వామి ఆరోపణ (Video)

ఐవీఆర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (22:02 IST)
వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరుకెక్కిన వేణు స్వామి ప్రముఖ మీడియా ప్రతినిధి పైన సంచలన ఆరోపణలు చేసారు. తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ ఆడియోతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఓ మహిళ అవతలి వ్యక్తితో వేణు స్వామి అంత ఇచ్చుకోలేరంటూ చెబుతున్నారు. అవతలి వ్యక్తి పేరు జూనియర్ జర్నలిస్ట్ అమర్ అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా డబ్బు డిమాండుపై సాగింది. ఓ జ్యోతిష్యుడిని రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటనీ, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.
 
ఈ వేధింపులు తాళలేక తాము గత కొన్నిరోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామనీ, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా ఆ వీడియోలో వారు తెలిపారు. ఈ వీడియోను చూసిన తర్వాత తమను లాయర్లు కాపాడుతారో, పోలీసులు కాపాడుతారో, జర్నలిస్టులు కాపాడుతారో తెలియదనీ, తమకు న్యాయం జరిగితే ఇంకా తమ వద్ద వున్న సాక్ష్యాలను బయటపెడతామంటూ చెప్పారు వేణుస్వామి సతీమణి. ఈ వీడియోలో చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments