Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 500 కోసం ఏటీఎం కార్డు పెడితే రూ. 2500 వస్తున్నాయ్, ఎగబడ్డ జనం

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (15:48 IST)
ఓ ఏటీఎం కేంద్రంలో రూ. 500 కోసం బటన్ నొక్కి ఏటీఎం కార్డు పెడితే రూ. 2500 వస్తున్నాయి. అంటే... ఒక 500 నోటు కోసం ప్రెస్ చేస్తే ఐదు 500 నోట్లు వస్తున్నాయి. దీనితో జనం పెద్దఎత్తున ఆ ఏటీఎం కేంద్రం ముందు బారులు తీరారు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... నాగపూర్ జిల్లాలోని ఖాపర్ఖేడా టౌన్లో ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఓ వినియోగదారుడు రూ. 500 కోసం కార్డు పెట్టి నొక్కాడు. అంతే... 2500 వచ్చాయి. ఆశ్చర్యపోయి మళ్లీ కార్డు పెట్టాడు. మళ్లీ అదేతంతు. ఐతే అతడు ఖాతాలో కేవలం 500 డెబిట్ అయినట్లు వస్తుంది కానీ చేతికి 2500 వచ్చాయి. ఇంకేముంది జనం తండోపతండాలుగా ఆ కేంద్రానికి క్యూ కట్టారు. దీనితో విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వెంటనే బ్యాంకు సిబ్బంది రంగంలోకి దిగింది.

 
100 ట్రేలో పొరపాటును 500 కాగితాలను పెట్టడంతో ఇలా జరిగిందని తేల్చారు. ఆ తర్వాత ఎంతమంది వినియోగదారులు ఆ టైంలో క్యాష్ విత్ డ్రా చేసారన్నది తెలుసుకుని ఎక్కువమొత్తం విత్ డ్రా చేసినదాన్ని తిరిగి రాబట్టే పనిలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments