Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను రాళ్ళతో కొట్టాడనీ వ్యక్తిని కాల్చి చంపిన యజమాని.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:06 IST)
కొందరు క్షణికావేశంలో క్షమించరాని చర్యలకు పాల్లడుతున్నారు. తమ కుక్కను రాళ్ళతో కొట్టాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇంటి యజమాని తుపాకీతో తాల్చి చంపాడు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీకి చెందిన అఫాక్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అపుడు ఓ కుక్క మొరుగుతూ అతన్ని కరిచేందుకు వచ్చింది. దీంతో రాయి తీసుకుని కుక్కను కొట్టాడు. దీన్ని గమనించిన కుక్క యజమాని... గబగబా ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకుని అఫాక్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 
 
వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత తుపాకీతో అపాక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అఫాక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఇంటి యజమానికి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments