Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను రాళ్ళతో కొట్టాడనీ వ్యక్తిని కాల్చి చంపిన యజమాని.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:06 IST)
కొందరు క్షణికావేశంలో క్షమించరాని చర్యలకు పాల్లడుతున్నారు. తమ కుక్కను రాళ్ళతో కొట్టాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇంటి యజమాని తుపాకీతో తాల్చి చంపాడు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీకి చెందిన అఫాక్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అపుడు ఓ కుక్క మొరుగుతూ అతన్ని కరిచేందుకు వచ్చింది. దీంతో రాయి తీసుకుని కుక్కను కొట్టాడు. దీన్ని గమనించిన కుక్క యజమాని... గబగబా ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకుని అఫాక్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 
 
వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత తుపాకీతో అపాక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అఫాక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఇంటి యజమానికి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments