Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల మధ్యకు పరుగెత్తుకొచ్చిన సింహం... ఏమైంది? - video

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:26 IST)
గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనావాసాల్లోకి ఓ సింహం పరుగులు పెడుతూ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రోడ్డుపై గంటకు 38 కిలోమీటర్ల వేగంతో సింహం పరుగెడుతూ రావడాన్ని గమనించిన ప్రజలు భీతావహులై చెల్లాచెదురయ్యారు.
 
ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇది వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియోను..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments