Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల మధ్యకు పరుగెత్తుకొచ్చిన సింహం... ఏమైంది? - video

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:26 IST)
గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనావాసాల్లోకి ఓ సింహం పరుగులు పెడుతూ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రోడ్డుపై గంటకు 38 కిలోమీటర్ల వేగంతో సింహం పరుగెడుతూ రావడాన్ని గమనించిన ప్రజలు భీతావహులై చెల్లాచెదురయ్యారు.
 
ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇది వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియోను..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments