సిర్మౌర్ జిల్లాలో కొండ చరియలు వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (22:57 IST)
Landslides
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వానలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా, ఆ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనకి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని కాళి ధంక్‌ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా.. జాతీయ రహదారి ఒక్కసారిగా కుప్పకూలి లోయలోకి పడిపోయింది. సిర్మూర్‌లోని పాటా సాహిబ్ సిమ్లాలోని హట్కోటికి కలిపే నేషనల్ హైవే 707 మార్గంలోని దాదాపు 100 మీటర్ల రోడ్డు క్షణాల్లో జారి కిందకు పడిపోయింది.
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో.. పెద్ద కొండలోని ఓ భాగం కూలడం, దానితో పాటు రోడ్డు కూడా కుప్పకూలిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. హైవే కూలిపోయిన సమయంలో దానిపై వాహనాలేవీ లేవని, ప్రమాదం తర్వాత హైవేను తాత్కాలికంగా మూసేసి, వాహనాలను వేరే మార్గాలకు మళ్లించామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments