Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో సాయం పేరుతో లైంగిక దాడి... టీచర్‌కు 79 యేళ్ల జైలు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:38 IST)
తరగతి గదిలో సాయం పేరుతో ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ టీచర్‌కు 79 యేళ్ల జైలు శిక్షి విధిస్తూ కేరళ రాష్ట్రంలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని కన్నూరులోని లోయర్ ప్రైమర్ స్కూల్‌లో 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినిలపై పీఈ గోవిందన్ నంబూద్రి (50) అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో సాయం పేరుతో పలురకాలైన లైంగిక అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చాడు. 
 
ముఖ్యంగా, నాలుగు, ఐదు తరగతులకు చెందిన విద్యార్థినులకు ఆయన ఈ తరహా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాలు గత 2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మరకు జరిగాయి. ఇవి హెచ్చుమీరిపోవడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేయగా, తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ముజీబ్ రెహ్మాన్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి నిందితుడికి 79 యేళ్ల జైలుశిక్షతో పాటు 2.7 లక్షల అపరాధ రుసుం కూడా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం