Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ముక్కులో జిలేబీ చేప.. ఈత కోసం వెళ్తే..?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (11:19 IST)
బావిలో ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడి ముక్కులో జిలేబీ అనే రకానికి చెందిన చేప పిల్ల దూరింది. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యులు ఆతడి ముక్కు నుంచి జిలేబీ చేప పిల్లను ప్రాణాలతో వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా అన్నవాసల్‌కు సమీపంలో వున్న మన్నవేలాంపట్టికి చెందిన సెల్వం కుమారుడు అరుణ్ కుమార్. 
 
ఇతడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన స్నేహితులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. ఆ సమయంలో అతడి ముక్కులో జిలేబి చేప పిల్ల దూరింది. దీంతో బాధతో ఇబ్బంది  పడిన అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ బాలుడిని పరిశోధించిన వైద్యులు.. చికిత్స అందించి ఆ బాలుడి ముక్కు నుంచి చేప పిల్లను ప్రాణాలతో వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments