Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ముక్కులో జిలేబీ చేప.. ఈత కోసం వెళ్తే..?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (11:19 IST)
బావిలో ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడి ముక్కులో జిలేబీ అనే రకానికి చెందిన చేప పిల్ల దూరింది. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యులు ఆతడి ముక్కు నుంచి జిలేబీ చేప పిల్లను ప్రాణాలతో వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా అన్నవాసల్‌కు సమీపంలో వున్న మన్నవేలాంపట్టికి చెందిన సెల్వం కుమారుడు అరుణ్ కుమార్. 
 
ఇతడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన స్నేహితులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. ఆ సమయంలో అతడి ముక్కులో జిలేబి చేప పిల్ల దూరింది. దీంతో బాధతో ఇబ్బంది  పడిన అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ బాలుడిని పరిశోధించిన వైద్యులు.. చికిత్స అందించి ఆ బాలుడి ముక్కు నుంచి చేప పిల్లను ప్రాణాలతో వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments