Webdunia - Bharat's app for daily news and videos

Install App

జె.సి. దివాకర్ రెడ్డికి సరైనోడు దొరికాడు.. ఎవరు..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (17:12 IST)
పోలీసులందరూ చేతులకు గాజులు తగిలించుకుని కూర్చున్నారు అంటూ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కదిరికి చెందిన సిఐ మాధవ్ ఎంపి వ్యాఖ్యలను తప్పుబడుతూ మీసం మెలేసి పోలీసులు మగాళ్ళు అన్నారు. దీంతో ఇది కాస్తా పొలిటికల్, పోలీసుల మధ్య వార్‌కు దారితీసింది. అప్పట్లో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఆ సిఐ మీసం మెలేసిన వీడియోలు టీవీల్లోను, సోషియల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యవహారం ఆగిపోయింది. కానీ తాజాగా సిఐ మాధవ్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఇప్పటికే తన రాజీనామా లేఖను ఎస్పీని కలిసి అందించారు మాధవ్. 
 
త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి తరపున పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ప్రజలకు సేవ చేసేందుకే మాధవ్ రాజకీయాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు వృత్తిలో కూడా మచ్చలేని వ్యక్తిగా మాధవ్ పనిచేశాడట. దీంతో ఆయన వైసిపి తరపున హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఐతే వచ్చే ఎన్నికల్లో జె.సి. దివాకర్ రెడ్డి పైనే మాధవ్ పోటీ చేయనున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments