Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరం...

ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన

Webdunia
బుధవారం, 2 మే 2018 (10:50 IST)
ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై జనసేన అధికారి ఒకరు మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న ఆలోచనలో లేరని స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టమే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వున్నందునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారని, అందువల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టిసారించారని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments