Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమ్ ల్యాండింగ్ ముహూర్తం ఖరారు.. జాబిల్లిపై తొలి అడుగు ఎపుడంటే...

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:57 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ 2 వాహకనౌక విజ‌య‌వంతంగా లూనార్ ఆర్బిట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో ఛైర్మ‌న్ కే.శివ‌న్ మంగళవారం వెల్లడించారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సెప్టెంబ‌రు 2వ తేదీన చంద్ర‌యాన్ ‌2కు సంబంధించి మ‌రో కీల‌క ఘ‌ట్టం ఉంటుంద‌న్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 3వ తేదీన సుమారు మూడు సెక‌న్ల పాటు ఓ చిన్న‌పాటి ప్ర‌క్రియ ఉంటుంద‌ని శివ‌న్ వివరించారు. 
 
ఆ ప్ర‌క్రియ‌తో ల్యాండ‌ర్ ప‌నితీరు తెలుస్తుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌, తెల్ల‌వారుజామున‌ 1.55 నిమిషాల‌కు చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంద‌న్నారు. తామంతా మాన‌వ ప్ర‌య‌త్నం చేశామని, ప్రస్తుతం ల‌క్ష్యానికి మ‌రింత చేరువైన‌ట్లు ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments