Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చచ్చిపోయిందా- పారిపోయిందా? రోజా గారు మాస్కులు వేసుకోలేదే? స్కూలు పిల్లలు కూడా?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (19:57 IST)
సొంత నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే రోజా. నిరంతరం ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుంటారు. అంతేకాకుండా సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మరింత బిజీగా ఉంటున్నారు. నేటి పర్యటనలో భాగంగా రోజా నిండ్ర మండలం అత్తూరులో పాఠశాలలో పర్యటించారు.
 
రోజాతో పాటు ఆమెతో పాటు వచ్చిన వారు.. కనీసం పాఠశాలలో ఎవరూ కూడా మాస్కులు ధరించలేదు. ఉపాధ్యాయినిగా రోజా పాఠశాలలో పాఠాలు చెప్పారు. తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భూమి - మనం అనే  పాఠ్యాంశంను తీసుకుని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
అంతేకాదు విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. రోజా పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అయితే కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పే రోజానే మాస్కును ధరించకపోవడం.. ఆమెతో పాటు వచ్చిన వారు మాస్కులు వేసుకోకపోవడం విమర్సలకు తావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments