Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చచ్చిపోయిందా- పారిపోయిందా? రోజా గారు మాస్కులు వేసుకోలేదే? స్కూలు పిల్లలు కూడా?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (19:57 IST)
సొంత నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే రోజా. నిరంతరం ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుంటారు. అంతేకాకుండా సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మరింత బిజీగా ఉంటున్నారు. నేటి పర్యటనలో భాగంగా రోజా నిండ్ర మండలం అత్తూరులో పాఠశాలలో పర్యటించారు.
 
రోజాతో పాటు ఆమెతో పాటు వచ్చిన వారు.. కనీసం పాఠశాలలో ఎవరూ కూడా మాస్కులు ధరించలేదు. ఉపాధ్యాయినిగా రోజా పాఠశాలలో పాఠాలు చెప్పారు. తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భూమి - మనం అనే  పాఠ్యాంశంను తీసుకుని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
అంతేకాదు విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. రోజా పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అయితే కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పే రోజానే మాస్కును ధరించకపోవడం.. ఆమెతో పాటు వచ్చిన వారు మాస్కులు వేసుకోకపోవడం విమర్సలకు తావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments