కాంగ్రెస్ పార్టీలోకి వరుణ్ గాంధీ? రాహుల్ ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (17:00 IST)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ - మేనక గాంధీ దంపతుల కుమారుడైన వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. నిజానికి వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన తల్లి మేనకా గాంధీ కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ది శాఖామంత్రిగా ఉన్నారు. 
 
నెహ్రూ - గాంధీ కుటుంబాన్ని ఏకం చేసే చర్యల్లో భాగంగా వరుణ్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించగా, ఆ తరహా ప్రచార వార్త గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు. నిజానికి రాహుల్ చెల్లి ప్రియాంకా గాంధీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెల్సిందే. ఈమె ఉత్తరప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments