గూగుల్ తప్పులను పట్టినందుకు రూ. 66 కోట్లు ఆర్జించాడు, ఇక్కడే?

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (12:32 IST)
తప్పులు పట్టుకున్నందుకు అతడు అక్షరాలా రూ. 66 కోట్లు ఆర్జించాడు. అది కూడా గూగుల్ నుంచి. అతడి పేరు అమన్. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్ పాండే, భోపాల్‌కు చెందిన ఎన్ఐటి నుండి బిటెక్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత శామ్ సంగ్, ఆపిల్ వంటి సంస్థలను కూడా షేక్ చేసేలా ఒక్క ఏడాదిలో గూగల్ సెర్చ్ చేసి కోటీశ్వరుడయ్యాడు.

 
బగ్‌స్మిర్రర్ అని పిలువబడే ఒక సంస్థ యొక్క ఆపరేటర్ అమన్ పాండే, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సుమారు 300 లోపాలను కనుగొన్నారు. దానికి ప్రతిఫలంగా గూగుల్ అతనికి ఇప్పటివరకు రూ. 66 కోట్లు చెల్లించింది. అమన్ పాండే ఇటీవల ఇండోర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారని, 2021 సంవత్సరం ప్రారంభంలో, అతను గూగుల్‌లో ఉన్న లోపాలను వెతకడానికి పని చేసే బాధ్యతను లక్ష్యంగా చేసుకుని గూగుల్ లోపాలను సవాలు చేశాడు.

 
అమన్ తన సంస్థ బగ్స్మిర్రర్ ద్వారా అదనంగా పదిహేను మందికి ఉపాధిని కల్పించాడు. మొత్తమ్మీద తన మేధస్సుతో విదేశాల గడప తొక్కకుండానే కోట్లు సంపాదిస్తున్న అమన్‌ను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం

Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

తర్వాతి కథనం
Show comments