Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలిసారి పట్టాలెక్కిన ప్రైవేట్ రైలు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (12:54 IST)
దేశంలో తొలిసారి ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ఈ రైలును నడుపుతున్నారు. కోయంబత్తూరు నుంచి షిర్డీకి ఈ నెల 14వ తేదీన బయలుదేరి వెళ్లింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ రైలు కోవై స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి బయలుదేరి వెళ్లింది. ఇది తన గమ్యస్థానానికి గురువారం ఉదయం 7.25 గంటలకు చేరుకుంటుంది. దీంతో దేశంలో తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేకు దక్కింది. 
 
మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలును నిర్వాహకులు రెండేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. నెలలో కనీసం మూడు ట్రిప్పులుగా ఈ రైలును నడిపేలా ప్లాన్ చేశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ రైలును నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments