దేశంలో తొలిసారి పట్టాలెక్కిన ప్రైవేట్ రైలు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (12:54 IST)
దేశంలో తొలిసారి ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ఈ రైలును నడుపుతున్నారు. కోయంబత్తూరు నుంచి షిర్డీకి ఈ నెల 14వ తేదీన బయలుదేరి వెళ్లింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ రైలు కోవై స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి బయలుదేరి వెళ్లింది. ఇది తన గమ్యస్థానానికి గురువారం ఉదయం 7.25 గంటలకు చేరుకుంటుంది. దీంతో దేశంలో తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేకు దక్కింది. 
 
మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలును నిర్వాహకులు రెండేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. నెలలో కనీసం మూడు ట్రిప్పులుగా ఈ రైలును నడిపేలా ప్లాన్ చేశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ రైలును నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments