దేశంలో ఫస్ట్ టైమ్ - అయినా భయం లేదంటున్న వైద్య నిపుణులు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:49 IST)
హైదరాబాద్ నగరంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గా దీన్ని గుర్తించారు. ఈ తరహా వైరస్ మన దేశంలో వెలుగు చూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 9వ తేదీన ఈ కేసు వెలుగు చూసినప్పటికీ ఒమిక్రాన్ అంత ప్రమాదకారికాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, ఈ సబ్ వేరియంట్ కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కానీ, ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఈ వేరియంట్ మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. అయితే, భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఏ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసులు పెరిగినా ఉధృత్తి మాత్రం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ బారినపడిన బాధితులు ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments