సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ నోటీసులు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:29 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ కింద 1.8 రూపాయల మేరకు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులను జీఎస్టీ చెన్నై శాఖ కార్యాలయం జారీచేసింది. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇప్పటికే ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడుసార్లు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాగా మరోమారు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‍తో పోల్చుతూ ఇళయరాజా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనకు జీఎస్టీ చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments