Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ నోటీసులు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:29 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ కింద 1.8 రూపాయల మేరకు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులను జీఎస్టీ చెన్నై శాఖ కార్యాలయం జారీచేసింది. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇప్పటికే ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడుసార్లు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాగా మరోమారు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‍తో పోల్చుతూ ఇళయరాజా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనకు జీఎస్టీ చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments