Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ నోటీసులు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:29 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ కింద 1.8 రూపాయల మేరకు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులను జీఎస్టీ చెన్నై శాఖ కార్యాలయం జారీచేసింది. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇప్పటికే ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడుసార్లు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాగా మరోమారు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‍తో పోల్చుతూ ఇళయరాజా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనకు జీఎస్టీ చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments