Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మంత్రం మహిమ.. పిల్లలతో కలిసి కదం తొక్కిన జింక పిల్ల

సెల్వి
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (12:38 IST)
Deer Dance With kids
రామ మంత్రం మహిమ అద్భుతం. రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. రామ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడికి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. 
 
జీవితంలోని అన్ని కష్టాలను దూరం చేయడానికి రామ రామేతి రామేతి, రామే రామే మనోరమే, సహస్రనామ తాతుల్యం, రామనామం వరాననే అనే తారక మంత్రాన్ని రోజుకు మూడుసార్లు పఠిస్తే చాలు.. విష్ణు సహస్రనామాన్ని పఠించిన ఫలితం ఖాతాలో పడిపోతుంది. 
 
ఈ రామ నామానికి వున్న మహిమ మనుష్యులకు బాగానే తెలుసు. అదే ఓ జింకకు తెలుసు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. రామ నామ మహిమ శాశ్వతం, సజీవం, సనాతనం, సర్వ వ్యాపం అనేదానికి జింక నిరూపించింది. 
 
అటవీ ప్రాంతాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని పిల్లలు రామనామ కీర్తనం చేస్తూ నృత్యం చేశారు. ఈ నృత్యానికి అక్కడున్న జింక కూడా ఫిదా అయ్యింది. 
 
పిల్లలతో కలిపి కదం తొక్కింది. రామ భజనకు తగినట్లు ఆ పిల్లలతో కలిసి జింక పిల్ల కూడా కదం తొక్కింది. ఈ వీడియోను బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments