Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 ఏళ్ళుగా అన్నం తిన‌లేదు, ఈ దిగంబర అఘోరా స్వామీజీ

Webdunia
గురువారం, 15 జులై 2021 (18:17 IST)
ఈ దిగంబ‌ర అఘోరా స్వామీజీ 21 ఏళ్ళుగా అన్నం తిన‌డం లేదు...కేవ‌లం పండ్లు, పాలు త‌ప్ప ఏదీ తీసుకోలేదు. అలాంటి స్వామీజీ కృష్ణా జిల్లా నందిగామ‌కు చేర‌డంతో అంద‌రూ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
 
ఒరిస్సా లోని పూరీ జగన్నాథ్ స్వామి రధయాత్రలో పాల్గొని ఈ అఘోరా నందిగామకు వ‌చ్చారు. హైదరాబాద్ మహారాష్ట్ర మీదుగా, ఉత్తరాఖండ్ లోని కణ్‌కల్ హరిద్వార్ ద‌ర్శించి ఆయ‌న ఇక్క‌డ‌కు చేరారు. మాయాదేవీ మఠానికి చెందిన బఛ్ఛాగిరి మహరాజ్ దిగంబర అఘోరా స్వామీజీగా ఆయ‌న్ని పిలుస్తారు. ఆ స్వామికి నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా నందిగామ పాత బస్టాండ్ వద్ద గల ఒక ప్రైవేటు భవనంలో కొద్దిసేపు భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు వివరించారు. అఘోరా స్వామి గత 21 సంవత్సరాలుగా ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదని, కేవలం పండ్లు, పాలు మాత్రమే భుజిస్తారని వారి శిష్యులు దేవానంద్ గిరి మహరాజ్, ధర్నగిరి మహరాజ్, గోవింద గిరి మహరాజ్‌లు తెలిపారు.

ఆర్య వైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు, 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మారం అమరయ్య, ప్రముఖ ఆధ్యాత్మిక భక్తురాలు అనుమోలు దేవీ, పరిశె మల్లిఖార్జున రావు, నల్లమల్లి మురళి, పమిడిమర్రి ఆంజనేయులు తదితరులు అఘోరా స్వామిని సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments