Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదు.. : రాహుల్ గాంధీ

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:32 IST)
మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
 
ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదన్నారు. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం, అహింస కోసం జీవించిన గాంధీజీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. నిజమైన దేశ భక్తులు గాంధీజీ విలువలను కాపాడాలి అని పేర్కొంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments