రోజా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు, డోర్లు ఓపెన్ కావడం లేదన్న ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (14:03 IST)
నగరి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని దారి మళ్లించారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి రేణిగుంట వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకి తరలించారు.

 
విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఐతే తామింకా విమానంలోనే వున్నామంటూ రోజా ఓ వీడియో షేర్ చేసారు. విమానం డోర్లు తెరుచుకోవడంలేదనీ, తామింకా ఫ్లైట్లోనే వున్నట్లు రోజా తెలిపారు. అధికారుల నుంచి అనుమతి వచ్చాక డోర్లు తీస్తామని సిబ్బంది చెపుతున్నట్లు ఆమె తెలిపారు. కాగా రోజాతో పాటు విమానంలో 70 మంది వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments