ఐఐటీ కాన్పూర్ విద్యార్థులా.. లేక రౌడీలా.. కుర్చీలతో?

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (14:10 IST)
IIT Kanpur
ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విద్యార్థులు కుర్చీలతో చావబాదుకున్నారు. వైఎంసీఏ-ఎన్ఎస్‌యూటీ జట్ల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. 
 
ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ, ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించారు. వార్షిక క్రీడా వారోత్సవంలో భాగంగా శనివారం జరిగిన కబడ్డీ పోటీలో ఈ ఘటన జరిగింది. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments