Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా, బర్గర్లు వద్దు.. చికెన్ బటర్, పనీర్ బటర్ మసాలా అమ్మండి..

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (17:15 IST)
విద్యార్థులకు కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ డిష్‌లను విక్రయించకూడదని పాఠశాల, కళాశాలలకు ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల లేదా కాలేజీల్లోని క్యాంటీన్లలో కూల్‌డ్రింక్స్, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌పుడ్స్‌ను విక్రయించకూడదని.. వాటిని అధికంగా తీసుకునే విద్యార్థులను అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
దీన్ని నిరోధించేందుకు ముంబై రాష్ట్ర సర్కారు నడుం కట్టింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన బృందం క్యాంటీన్లలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాలని.. ఇందుకోసం సదరు పాఠశాల, కళాశాలను ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
నాణ్యతతో పాటు తయారీ తేదీలను కూడా పరిశీలించాలని పేర్కొంది. ఇందులో భాగంగా ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ రెండు వేల పాఠశాలలు, కళాశాల ప్రిన్స్‌పాల్‌కు లేఖ రాసింది. అంతేగాకుండా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మడం చేయాలని ఆ శాఖ ఆదేశించింది. బర్గర్లు, పిజ్జాలకు బదులు చికెన్ బటర్ మసాలా, పనీర్ బటర్ మసాలాను అమ్మాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments