పిజ్జా, బర్గర్లు వద్దు.. చికెన్ బటర్, పనీర్ బటర్ మసాలా అమ్మండి..

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (17:15 IST)
విద్యార్థులకు కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ డిష్‌లను విక్రయించకూడదని పాఠశాల, కళాశాలలకు ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల లేదా కాలేజీల్లోని క్యాంటీన్లలో కూల్‌డ్రింక్స్, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌పుడ్స్‌ను విక్రయించకూడదని.. వాటిని అధికంగా తీసుకునే విద్యార్థులను అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
దీన్ని నిరోధించేందుకు ముంబై రాష్ట్ర సర్కారు నడుం కట్టింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన బృందం క్యాంటీన్లలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాలని.. ఇందుకోసం సదరు పాఠశాల, కళాశాలను ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
నాణ్యతతో పాటు తయారీ తేదీలను కూడా పరిశీలించాలని పేర్కొంది. ఇందులో భాగంగా ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ రెండు వేల పాఠశాలలు, కళాశాల ప్రిన్స్‌పాల్‌కు లేఖ రాసింది. అంతేగాకుండా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మడం చేయాలని ఆ శాఖ ఆదేశించింది. బర్గర్లు, పిజ్జాలకు బదులు చికెన్ బటర్ మసాలా, పనీర్ బటర్ మసాలాను అమ్మాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments