Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చర్మం వలిచి వారికి చెప్పులు కుట్టించినా రుణం తీరదు: ఈటెల రాజేందర్

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (17:39 IST)
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. "నా ఘన విజయం సాధించిపెట్టిన నియోజకవర్గ ప్రజలకు ఎంతచేసినా రుణం తీర్చుకోలేను. ఆఖరికి నా చర్మం వలిచి వారి కాళ్లకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు. అంతటి ఆప్యాయత నాపై చూపించారు.

 
నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు దళితబంధు నిధులకు లొంగుతామా బిడ్డా అని వారు నాతో అన్నారు. వందల కోట్లు డబ్బు వెదజల్లారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసారు. అయినా వారు లొంగలేదు.

 
కేసీఆర్ మొహంతో నేను ఎన్నికలకు వచ్చినప్పటికంటే ఇపుడు నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం 2 గుంటల మనిషి 400 కోట్లు ఎట్లా ఖర్చు పెడతడు.

 
నాపై ఇంతటి నమ్మకాన్ని వుంచిన ప్రజలను కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా గెలుపుకు శ్రమించిన భాజపా శ్రేణులకు ధన్యవాదాలు. అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments