Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయమేనా?

Webdunia
శనివారం, 17 జులై 2021 (20:30 IST)
వైసీపీ శ్రేణులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల‌ను ఈరోజు తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో ప్ర‌క‌టించేశారు. ఐతే ఇందులో ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డిని ప్రకటించడంతో ఇక ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తోంది. అందుకే ఆమె సారధ్యం వహిస్తున్న పదవిని గోవర్థన్ రెడ్డికి ఇవ్వడం జరిగినట్లు అర్థమవుతుంది. మరి రోజాకి మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాల్సి వుంది.
 
తాజాగా వెలువ‌డిన కార్పొరేష‌న్ పోస్టుల వివ‌రాలివి.
 
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి 
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు
 
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
 
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి
 
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ 
 
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్
 
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి)
 
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్.....
 
కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ గా తుమ్మల చంద్రశేఖర్ ( బుడ్డి )
 
నెడ్ క్యాప్  ఛైర్మన్ గా కె.కె రాజు
 
స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జి.వి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments