Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ను గడగడలాడిస్తున్న నిసర్గా తుఫాన్: 43,000 మంది సురక్షిత ప్రాంతాలకు-video

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (13:31 IST)
తీవ్రమైన పెను తుఫాను నిసర్గా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అలీభాగ్‌కు దక్షిణంగా తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ వల్సాద్ మరియు నవసరి జిల్లాల్లోని తీరప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 43,000 మంది ప్రజలను ఇప్పటివరకు సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.
 
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 13 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం  ఆరు బృందాలను వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో ఐదు బృందాలను కూడా పిలిచినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే ఈ తుఫాన్ తీవ్రత గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments