Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవపాషాణలింగం అభిషేకం నీళ్లు తాగితే కరోనా రాదు: నిత్యానంద

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (16:14 IST)
వివాదాస్పద బాబా నిత్యానంద కరోనా వైరస్ పై వీడియో విడుదల చేశాడు. రానున్న రోజుల్లో భారత్‌లో వైరస్ మరింత విజృంభించి లక్షల మంది ప్రాణాలను హరిస్తుందని కోట్లలో కరోనా బాధితులు వుంటారని చెప్పాడు. దేశం విడిచి పారిపోయిన రాసలీలల నిత్యానంద స్వామి... ప్రస్తుతం కోరలు చాచిన కరోనా దరిచేరకూడదంటే తాను కైలాస సరోవరంలో ప్రతిష్టించిన నవపాషాణలింగం అభిషేకం నీళ్లు తాగితే కరోనా రాదని నిత్యానంద చెబుతున్నాడు.
 
తాను చేసిన నవపాషాణ లింగానికి అంత శక్తి ఉందని పేర్కొన్నాడు.  తనను అగౌరవపరచిన భారతీయులందరూ తప్పులను సరిదిద్దుకోవాలని సూచించాడు. నిత్యానంద ఆనందలింగాన్ని తాకితే కరోనా రాదనే విషయాన్ని త్వరలోనే ప్రపంచానికి నిరూపిస్తానని నిత్యానందస్వామి అన్నాడు.
 
కరోనా వచ్చినవారు, రానివారు ఎవరైనా అభిషేకంలో పాల్గొంటే కరోనా రానేరాదని చెప్తున్నాడు. తనను బహిష్కరించిన.. అవమానించిన భారతీయులను తాను ఎప్పుడూ కాపాడుతుంటానని చెప్పాడు. అంతేకాదు.. తాను హిమాలయాలలో నిత్యానందస్వామి ఆనందరూపంతో దర్శనం ఇచ్చినప్పుడు కరోనాతోపాటు అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments