Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 17 వరకూ లాక్ డౌన్, కేసులు జీరో వచ్చే వరకూ తాళాలేనా?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (18:54 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ 35 వేల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ముందుగా ప్రకటించినట్లు మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావించింది. 
 
ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ సాగుతూనే వున్నది కానీ అదుపులోకి రాలేదు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు.. అంటే మే 17 వరకూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments