Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను కనిపెట్టే మాస్క్.. ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:34 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. గత 2019లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇపుడు ఓ సీజనల్ మహమ్మారిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడిన బాధితుల్లో లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ పలు దేశాలు ఈ వైరస్ గుప్పిట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను గుర్తించి మాస్క్‌ను కనిపెట్టారు. 
 
మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్ మాస్కును చైనా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. 
 
దీన్ని అప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారు చేసి, దీనికి ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపరిచారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఈ మాస్కును ధరించిన వ్యక్తి ఫోనుకు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments