కరోనా వైరస్‌ను కనిపెట్టే మాస్క్.. ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:34 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. గత 2019లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇపుడు ఓ సీజనల్ మహమ్మారిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడిన బాధితుల్లో లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ పలు దేశాలు ఈ వైరస్ గుప్పిట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను గుర్తించి మాస్క్‌ను కనిపెట్టారు. 
 
మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్ మాస్కును చైనా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. 
 
దీన్ని అప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారు చేసి, దీనికి ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపరిచారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఈ మాస్కును ధరించిన వ్యక్తి ఫోనుకు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్

అమ్మాయిలను వేధించే వారికి శిక్షలు ఉండాలని చెప్పే ఓ అందాల రాక్షసి

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

తర్వాతి కథనం
Show comments